|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండిచిలకలూరిపేట పట్టణంలో బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన బసవతారకరామ సర్వీస్ సొసైటీ , టీడీపీ నాయకులూ
CHILAKALURI PET SPEED NEWSThursday, June 10, 2021ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా, చిలకలూరిపేట న్యూస్, చిలకలూరిపేట మండలం
No comments
చిలకలూరిపేట పట్టణంలో బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన బసవతారకరామ సర్వీస్ సొసైటీ , టీడీపీ నాయకులూ
చిలకలూరిపేట పట్టణంలో సినీ నటుడు,హిందుపూర్ MLA బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని బసవతారకరామ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో భారీ కేకును మాజీ మునిసిపల్ ఛైర్మెన్ అయిన గంజి చంచు కుమారి గారితో కట్ చేసి నిరుపేదలకు 100 మందికి ఆహరం అందజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు పండు శ్రీను, కంచర్ల వెంకటేష్, గంజి మోహన్, గాలం కోటి, మద్దిబోయిన శివ, పేరయ్య, గోపిదేశి వెంకటేష్ పాల్గొన్నారు.
అలాగే పట్టాన టీడీపీ ఆఫీస్ నందు కూడా తెలుగు యువత నాయకులూ ఏలూరి నాగేశ్వరరావు గారు భారీ కేక్ ఎర్పాటు చేసారు. ముఖ్య అతిధిగా RK హాస్పిటల్ వైద్యులు డాక్టర్ రామకృష్ణ గారు విచ్చేసి కేక్ కట్ చేసారు.
ఈ రోజే జిల్లా SC నాయకులు ఇనగంటి జగదీష్ గారి పుట్టిన రోజు కూడా కలిసి రావటంతో అయన కూడా కేక్ కట్ చేసారు. ఈ సందర్భంలో కౌన్సిలర్ గంగా శ్రీనివాసరావు గారు, మల్లి బాబు గారు, పిల్లి కోటి గారు, అజారుద్దీన్ గారు, రవి గారు, అబ్దుల్ బాషా, శ్రీన, హరి బాబు, వేణు తదితరులు టీడీపీ సీనియర్ నాయకులు, తెలుగు యువత, పాల్గొన్నారు.
10-06-2021, గురువారం నాడు చిలకలూరిపేట నియోజకవర్గం పరిధి అయిన యడ్లపాడు , నాదెండ్ల మండల గ్రామాలలో నమోదు అయిన కరోనా కేసుల వివరాలు
10-06-2021, గురువారం నాడు చిలకలూరిపేట నియోజకవర్గం పరిధి అయిన యడ్లపాడు , నాదెండ్ల మండల గ్రామాలలో నమోదు అయిన కరోనా కేసుల వివరాలు
10-06-2021, గురువారం నాడు చిలకలూరిపేట నియోజకవర్గం పరిధి అయిన యడ్లపాడు , నాదెండ్ల మండల గ్రామాలలో మొత్తం 12 కేసులు నమోదు కరోనా అయ్యాయి
యడ్లపాడు మండల గ్రామాలలో 3 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు
కొత్తపాలెం గ్రామంలో - 1
యడ్లపాడు గ్రామంలో - 1
సొలస గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి
నాదెండ్ల మండల గ్రామాలలో 9 కేసులు నమోదు అయ్యాయి
నాదెండ్ల గ్రామంలో - 5
గణపవరం గ్రామంలో - 2
కనపర్రు గ్రామంలో - 1
సాతులూరు గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి
చిలకలూరిపేటలో సూపర్ వాలంటరీ - ప్రభుత్వ పధకాల లబ్దిదారుల నుండి డబ్బులు డిమాండ్ చేస్తున్న వీడియో లీక్
CHILAKALURI PET SPEED NEWSThursday, June 10, 2021ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా, చిలకలూరిపేట న్యూస్
No comments
చిలకలూరిపేటలో సూపర్ వాలంటరీ - ప్రభుత్వ పధకాల లబ్దిదారుల నుండి డబ్బులు డిమాండ్ చేస్తున్న వీడియో లీక్
చిలకలూరిపేట పట్టణంలోని 27 వార్డు కి చెందిన లేడీ వాలంటరీ నిర్వాకం బయట పడింది. ప్రభుత్వ పధకాలు నేరుగా ప్రజలకు చేరువ చెయ్యవలసిన వాలంటరీ పధకాలు రావాలి అంటే ముందు గా తమకు డబ్బులు ఇవ్వాలి అని డిమాండ్ చేసిన వీడియో వైరల్ అవుతుంది. ప్రభుత్వ లంచగొండ్లు నుండి ప్రజలను కాపాడటానికి వాలంటరీ వ్యవస్థ ఉన్నది. అలాంటిది ఫై వీడియో చూస్తే వాలంటరీ తీరు పైన అక్కడ ఉన్న లబ్దిదారుల కుటుంబం బిత్తర పోయింది.
ఛైర్మెన్ రఫాని ఈ ఘటనని తీవ్రంగా ఖండిస్తూ ఆయా వాలంటరీ ని విధుల నుండి తప్పిస్తునట్లు తెలిపారు. అయితే ప్రజలు మాత్రం ఆ వీడియో లో చెప్పునట్లు గా ఆ ఫై అధికారులు ఎవరో వారిని కూడా విచారించి వారిపైన చర్యలు తీసుకోవాలి అని కోరారు.
చిలకలూరిపేట - వాలంటీర్లు ప్రభుత్వ పధకాల ద్వారా వచ్చే డబ్బులలో కమిషన్ అడిగితే మమ్ములను సంప్రదించండి - ఛైర్మెన్ రఫాని
చిలకలూరిపేట - వాలంటీర్లు ప్రభుత్వ పధకాల ద్వారా వచ్చే డబ్బులలో కమిషన్ అడిగితే మమ్ములను సంప్రదించండి - ఛైర్మెన్ రఫాని
చిలకలూరిపేట పట్టణంలో వార్డు వాలంటీర్లు ప్రభుత్వ పధకాలు ద్వారా వచ్చే డబ్బులతో కొంత కమిషన్ ఇవ్వాలి అని అడుగుతున్నారన్న విషయం తమ దృష్టికి వచ్చింది అని రఫాని తెలిపారు అలాంటి అక్రమాలకు పాల్పడే వారిని కమిష్నర్ దృష్టికి కానీ తన దృష్టికి కానీ తీసుకురావాలి అని రఫాని గారు తెలిపారు. అలాగే అలాంటి అక్రమాలకు పాల్పడే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాం అని తెలిపారు. సీఎం జగన్ గారు ప్రవేశపెడుతున్న పధకాలు ఏవి అయినా ఒక్క రూపాయి కూడా ఎవరికీ చెలించాలిసిన అవసరం లేదు అని తెలిపారు. ఈ సమయంలో రఫాని గారితో పటు పట్టణ అధ్యక్షుడు తలహ ఖాన్ , మరియు దేవినేని శంకర్, కాట్రగడ్డ మస్తాన్ రావు గారు, గొంటు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
చిలకలూరిపేట నియోజకవర్గంలోని యడ్లపాడు, నాదెండ్ల మండల గ్రామాలలో 09-06-2021, బుధవారం నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.
చిలకలూరిపేట నియోజకవర్గంలోని యడ్లపాడు, నాదెండ్ల మండల గ్రామాలలో 09-06-2021, బుధవారం నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.
చిలకలూరిపేట నియోజకవర్గం పరిధిలోని యడ్లపాడు , నాదెండ్ల మండల గ్రామాలలో మొత్తం 18 కేసులు నమోదు అయ్యాయి వాటి వివరాలు
యడ్లపాడు మండల గ్రామాలలో 3 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు
సొలస గ్రామంలో - 1
కొత్తపాలెం గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి.
నాదెండ్ల మండల గ్రామాలలో 15 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు
ఎండుగుంపాలెం గ్రామంలో - 3
అప్పాపురం గ్రామంలో - 3
నాదెండ్ల గ్రామంలో - 6
తూబాడు గ్రామంలో - 1
గణపవరం గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి
చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామంలో 09-06-2021,బుధవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు
చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామంలో 09-06-2021,బుధవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు
చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామంలో 09-06-2021,బుధవారం నాడు మొత్తం 18 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు
చిలకలూరిపేట పట్టణంలో 3 కరోనా కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు
భావనారుషి నగర్ లో - 1
ఆర్టీసీ కాలనీ లో - 1
పద్మసాలిపేట లో - 1 గా నమోదు అయ్యాయి
చిలకలూరిపేట మండల గ్రామాలలో 15 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు
మిట్టపల్లి గ్రామంలో - 1
పసుమర్రు గ్రామంలో - 2
బొప్పూడి గ్రామంలో - 2
యడవల్లి గ్రామంలో - 4
వేలూరు గ్రామంలో - 5
పోతవరం గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి
ఏపీలో జులై నెల నుండి సహజ మరణం 1లక్ష, ప్రమాదశాత్తు మరణిస్తే 5 లక్షలు పధకం అమలు - సీఎం జగన్ కీలక నిర్ణయం
CHILAKALURI PET SPEED NEWSWednesday, June 09, 2021ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా, చిలకలూరిపేట న్యూస్
No comments
ఏపీలో జులై నెల నుండి సహజ మరణం 1లక్ష, ప్రమాదశాత్తు మరణిస్తే 5 లక్షలు పధకం అమలు - సీఎం జగన్ కీలక నిర్ణయం
ఏపీలో వైయస్ జగన్ వైయస్సార్ బీమా పధకంలో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. కుంటుంబంలోని వ్యక్తి ( 18 నుండి 50 వయసు లోపు ) సహజంగా మరణిస్తే 1 లక్ష రూపాయలు, అలాగే 18 నుండి 70 వయసు లోపు వారు ప్రమాదం వలన చనిపోతే 5 లక్షలు అందించాలి అని తెలిపారు. అలాగే దరఖాస్తు చేసుకున్న కుంటుంబానికి నెలలోగా పరిహారం అందించాలి అని తెలిపారు. జులై 1 వ తరుకు నుండి ఈ వైయస్సార్ బీమా పధకానికి మార్పు చేసి అమలు చెయ్యాలి అని సూచించారు.












