చిలకలూరిపేట పట్టణంలోని వైస్సార్సీపీ కార్యాలయంలో ఆదివారం నాడు సీఎం సహాయ నిధి చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. మొత్తం 36.25 లక్షల రూపాయల చెక్కులను 230 మంది లబ్దిదారులకు అందజేస్తున్నట్లు తెలిపారు.
|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండిముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన MLA విడదల రజని
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన MLA విడదల రజని
చిలకలూరిపేట పట్టణంలోని వైస్సార్సీపీ కార్యాలయంలో ఆదివారం నాడు సీఎం సహాయ నిధి చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. మొత్తం 36.25 లక్షల రూపాయల చెక్కులను 230 మంది లబ్దిదారులకు అందజేస్తున్నట్లు తెలిపారు.
చిలకలూరిపేట పట్టణంలోని వైస్సార్సీపీ కార్యాలయంలో ఆదివారం నాడు సీఎం సహాయ నిధి చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. మొత్తం 36.25 లక్షల రూపాయల చెక్కులను 230 మంది లబ్దిదారులకు అందజేస్తున్నట్లు తెలిపారు.
మొదటిగా లింగం గుంట్లకు చెందిన కృష్ణ మూర్తికి 45 వేలు. తుర్లపాడుకు చెందిన మార్తమ్మకు 65 వేలు, కావూరికి చెందిన రామావత్ లక్ష్మి నాయక్ కు 45 వేలు, నాదెండ్లకు చెందిన సాయిలక్ష్మి కి 60 వేల రూపాయకు చెందిన చెక్కులను తన ఆఫీస్ నందు లబ్ధిదారులకు అందజేశారు. మిగిలిన వాటిని నేరుగా వారి ఇళ్ల వద్దకె తీసుకు వచ్చి అందజేయనున్నట్లు తెలిపారు. పేదవారికి ప్రైవేట్ వైద్యం చేపించుకున్నాక వాటికి సంబందించిన బిల్లులను సీఎం సహాయనిధికి పంపించిన తరువాత వాటికి సంబంధించిన ఫండ్స్ చెక్కుల రూపంలో రిలీజ్ చేస్తారు. అలాగే మొత్తం 230 పేద వారికీ లబ్ది చేకూరింది. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ కార్యకర్తలు, నాయకుల, వార్డు కౌన్సిలర్లు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
చిలకలూరిపేట నియోజకవర్గ యడ్లపాడు,నాదెండ్ల మండలాలలో 13-06-2021, ఆదివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు
చిలకలూరిపేట నియోజకవర్గ యడ్లపాడు,నాదెండ్ల మండలాలలో 13-06-2021, ఆదివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు
చిలకలూరిపేట నియోజవర్గ పరిధిలోని యడ్లపాడు, నాదెండ్ల మండల గ్రామాలలో మొత్తం 21 కరోనా కేసులు నమోదు అయ్యాయి.
యడ్లపాడు మండల గ్రామాలలో 8 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు
కొత్తపాలెం గ్రామంలో - 3
జాలాది గ్రామంలో - 1
మైదవోలు గ్రామంలో - 4 గా నమోదు అయ్యాయి.
నాదెండ్ల మండల గ్రామాలలో 13 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు
గణపవరం గ్రామంలో - 2
నాదెండ్ల గ్రామంలో - 5
సాతులూరు గ్రామంలో - 3
చిరుమామిళ్ల గ్రామంలో - 2
కనపర్రు గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి.
చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 13-06-2021,ఆదివారం నాడు నమోదు అయినా కరోనా కేసుల వివరాలు
చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 13-06-2021,ఆదివారం నాడు నమోదు అయినా కరోనా కేసుల వివరాలు
చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 13-06-2021,ఆదివారం నాడు మొత్తం 6 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు
చిలకలూరిపేట పట్టణంలో 3 కేసులు నమోదు అయ్యాయి . వాటి వివరాలు
పండరీపురం - 1
సుగాలి కాలనీ - 2 గా నమోదు అయ్యాయి
చిలకలూరిపేట మండల గ్రామాలలో మొత్తం 3 కరోనా కేసులు నమోదు అయ్యాయి.
గోవిందపురం గ్రామంలో - 2
వేలూరు గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి.
చిలకలూరిపేట నియోజకవర్గంలో బ్లాక్ ఫంగస్ తో రైతు మృతి
చిలకలూరిపేట నియోజకవర్గంలో బ్లాక్ ఫంగస్ తో రైతు మృతి
చిలకలూరిపేట నియోజవర్గ పరిధిలోని నాదెండ్ల మండలం సాతులూరు గ్రామంలో బ్లాక్ ఫంగస్ తో అన్నదాత మృతి చెందారు. దీనితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ గ్రామంలో బ్లాక్ ఫంగస్ వాళ్ళ చనిపోవటం బాధకరం అని గ్రామ పెద్దలు తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే సాతులూరు గ్రామానికి చెందిన రైతు (68) గత కొన్ని రోజుల క్రితం కరోనా బారి నుండి కోలుకున్నాడు. మళ్లీ ఆరోగ్యం బాగోక ఆసుపత్రిలో చేరి వైద్య పరిక్షలు చెయ్యగా అతనికి బ్లాక్ ఫంగస్ గా గుర్తించారు. వెంటనే GGH కి తరలించి చికిత్స అందిస్తుండగా పక్షవాతం వచ్చి శరీరంలోని అవయవాలు పని చెయ్యక, వైద్యానికి సహకరించక ఆరోగ్యం క్షిణించి మృతి చెందారు.
చిలకలూరిపేట RVSCVS హైస్కూల్ నందు వ్యాక్సిన్ - ప్రజలు అపోహలు మాని వ్యాక్సిన్ తీసుకోండి ప్రాణాలను కాపాడుకోండి - డాక్టర్ రవి తేజా నాయక్
చిలకలూరిపేట RVSCVS హైస్కూల్ నందు వ్యాక్సిన్ - ప్రజలు అపోహలు మాని వ్యాక్సిన్ తీసుకోండి ప్రాణాలను కాపాడుకోండి - డాక్టర్ రవి తేజా నాయక్
చిలకలూరిపేట పట్టణంలోని RVSCVS హైస్కూల్ నందు శనివారం నాడు 100 డోసులు వ్యాక్సినేషన్ నిర్వహించారు. పట్టణంలోని RVSCVS హైస్కూల్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు వ్యాక్సిన్ తీసుకోవాలి అని డిస్పెన్సరీ డాక్టర్ రవి తేజా నాయక్ తెలిపారు. ప్రజలు అపోహలు మానేసి కరోనా నుండి బయపడటానికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గం అని, రెండవ డోసు తీసుకోవలసిన వారు 84 రోజుల తరవాత వచ్చి ఇక్కడే వ్యాక్సిన్ తీసుకోవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంధి, ANM లు, MNO లు పాల్గొన్నారు.









