|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Home »
» చిలకలూరిపేట - నిత్యం రోడ్డు ప్రమాదాలతో బెంబేలెత్తిపోతున్న తిమ్మాపురం ప్రాంతః ప్రజలు - తాజాగా మరొకరు మృతి
చిలకలూరిపేట - నిత్యం రోడ్డు ప్రమాదాలతో బెంబేలెత్తిపోతున్న తిమ్మాపురం ప్రాంతః ప్రజలు - తాజాగా మరొకరు మృతి
చిలకలూరిపేట - నిత్యం రోడ్డు ప్రమాదాలతో బెంబేలెత్తిపోతున్న తిమ్మాపురం ప్రాంతః ప్రజలు - తాజాగా మరొకరు మృతి
చిలకలూరిపేట నుండి గుంటూరు జాతీయ రహదారి పైనా తిమ్మాపురం వద్ద రోజూ ఏదో ఒక రోడ్డు ప్రమాదం వలన ఎవరో ఒకరు మృతి చెందుతున్నారు. తాజాగా ఆదివారం ( ఈ రోజు ) విజయవాడ నుండి ఒంగోలు వెళ్తున్న ట్రాలీ ఆటో తిమ్మాపురం వద్ద డివైడర్ ను ఢీ కొని బోల్తా పడింది. ఆ సమయంలో ఆటోలో ఆరుగురు ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనలో పొదిలికు చెందిన నరసయ్య (80) అక్కడే మృతి చెందారు. మిగిలిన వారికీ గాయాలవ్వగా వారిని హాస్పిటల్కు తరలించారు.
నిత్యం ఏదో ఒక ప్రమాదంతో ఆయా ప్రాంతః వాసులు భయాందోళనకు గురి అవుతున్నారు. చిలకలూరిపేట నుండి గుంటూరు మధ్యలో తిమ్మాపురం జంక్షన్ వద్ద మాత్రమే రోడ్డు వెడల్పు తక్కువగా, ప్రమాదాలకు అనుకూలంగా ఉంటుంది. అధికారులు దీని పైనా ద్రుష్టి పెట్టి తగుచర్యలు తీసుకోవాలి అని ఆ ప్రాంతః వాసులు తెలిపారు.






No comments:
Post a Comment