|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Home »
» చిలకలూరిపేట పట్టణంలో మార్కెట్ సెంటర్ నందు 10 లక్షలు చోరీ
చిలకలూరిపేట పట్టణంలో మార్కెట్ సెంటర్ నందు 10 లక్షలు చోరీ
చిలకలూరిపేట పట్టణంలో మార్కెట్ సెంటర్ నందు 10 లక్షలు చోరీ
చిలకలూరిపేట పట్టణంలో 10 లక్షల రూపాయల నగదు చోరీ జరిగింది.వివరాలలోకి వెళ్తే పట్టణంలోని మార్కెట్ సెంటర్ నందు మణికంఠ ట్రేడర్స్ అనే బియ్యం మిల్లు యజమాని అర్వపల్లి కాశీవిశ్వేశ్వరావు అనే వ్యక్తి తన మిల్లు ఎదురుగా ఉండే బియ్యం స్టోర్ చేసుకునే గౌడాన్ నందు రైతుల వద్ద బియ్యం కొనుగోలుకు 11లక్షల 50 వేల రూపాయలను బీరువాలో దాచాడు.అయితే రైతుల వద్ద బియ్యం కొనుగోలుకు డబ్బులు కోసం అని ఆదివారం నాడు గౌడాన్ తెరవగా అందులో బీరువా పగలగొట్టి అందులోని కొంత డబ్బులు క్రింద ఉండటాన్ని గమనించిన సదరు యజమాని వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి వచ్చిన CI,SI లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గౌడాన్ వెనుక వెంటిలేషన్ తొలగించి అందులోకి ప్రవేశించినట్లు ప్రాధమిక విచారణలో తేలింది.క్లూస్ టీమ్ పిలిపించి ఆధారాలు పరిశీలిస్తునట్లు తెలిపారు. పోలీస్ అధికారులు.






No comments:
Post a Comment