మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

100 KGFలు కన్నా గొప్ప సంపద మన ఆంధ్ర KGBలో - మన వాటా మనకు దక్కితే 100 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వచ్చు

100 KGFలు కన్నా గొప్ప సంపద మన ఆంధ్ర KGBలో - మన వాటా మనకు దక్కితే 100 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వచ్చు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

ఆంధ్రప్రదేశ్:- కేజీబీ అనగానే అదెక్కడుందా అనే ఆలోచన ప్రతి ఒక్కరికి రావచ్చు. కేజీబీ అంటే కృష్ణ గోదావరి బేసిన్ అంటే కాకినాడ తీరంలోని సముద్ర జలాలలో ONGC నిర్వహించిన పరిశోధనలో మన బంగాళాఖాతంలో భారీ ఎత్తున చమురు నిల్వలు సహజవాయువు నిక్షేపాలు ఉన్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హరిదీప్ సింగ్ తెలిపారు. ప్రతిరోజు 35 వేల నుంచి 45 వేల బేర్ల చమురుని మనం ఉత్పత్తి చేయవచ్చని పరిశోధనలో తేలింది. ఈ గ్యాస్ మరియు ఆయన ద్వారా వచ్చే లాభాలలో 50% ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందాలని. మన వాటా మనకు వస్తే ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్ లో నుంచి బయటపడవచ్చు అని నిపుణులు తెలుపుతున్నారు.

పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో సహజ సంపద - ప్రజల హక్కు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీ నాయకులు మరియు ప్రజా సంఘాల నేతలు, ఉద్యమ నాయకులు, మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన హక్కుల గురించి వివరించుతూ ... ఏ రాష్ట్రం నుంచి అయినా సహజ సంపద వలన లాభాలు వస్తాయో ఆ లాభాలలో ఆయా రాష్ట్ర ప్రభుత్వానికి 50% లాభాలను ఇవ్వాలని యాక్ట్ ఉన్నా కూడా మన రాష్ట్రానికి మన వాటా వినటం లేదని వారు తెలిపారు. రాష్ట్ర మరియు కేంద్ర రాజకీయ నాయకులు వలన లాభాలను మనం పొందలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రతి రాజకీయ పార్టీ తన మేనిఫెస్టోలో ఈ విషయాన్ని చేర్చాలని నాయకులు తీర్మానించుకున్నారు. ఈ లాభాలను మనం పొందగలిగితే రాష్ట్ర అప్పుల భారం ఎంతో కొంత తీరుతుందని దీని ద్వారా వంద రూపాయలకే ఇంటికి గ్యాస్ సిలిండర్ అందజేయవచ్చు అని దీని పెట్టి అవగాహన ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వాళ్ళు పిలుపునిచ్చారు.

Share:

సొంత వైసిపి పార్టీ నేతల స్థలంలో గోడ కట్టి కోటి రూపాయలు డిమాండ్ చేశారు - టిడిపి కౌన్సిలర్ గంగా శ్రీనివాస్

సొంత వైసిపి పార్టీ నేతల స్థలంలో గోడ కట్టి కోటి రూపాయలు డిమాండ్ చేశారు - టిడిపి కౌన్సిలర్ గంగా శ్రీనివాస్

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట - మున్సిపల్ కౌన్సిల్ సమావేశం అనంతరం టిడిపి కౌన్సిలర్ గంగా శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ సొంత వైసిపి పార్టీ కౌన్సిలర్ స్థలంలో మంత్రిగారి మామ అన్యాయంగా గోడ కట్టి కోటి రూపాయలు డిమాండ్ చేశారని, బహిరంగ సభలలో వేలకోట్ల అభివృద్ధి చేశామంటూ చెప్పుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే గుంటూరు వెళ్లిపోయారని ఆయన ధ్వజమెత్తారు. కౌన్సిల్లో సమస్యల గురించి చెప్పుకుంటే మున్సిపల్ చైర్మన్ సభలో నుంచి వెళ్లిపోయారని వారు తెలిపారు.

మరినీ వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

చిలకలూరిపేట - మున్సిపాలిటీలో భారీ కుంభకోణాలు - గంగా శ్రీనివాస్

చిలకలూరిపేట - మున్సిపాలిటీలో భారీ కుంభకోణాలు - గంగా శ్రీనివాస్

చిలకలూరిపేట మున్సిపాలిటీలో భారీ కుంభకోణాలు - గంగా శ్రీనివాస్

చిలకలూరిపేట :- పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఈరోజు మున్సిపల్ చైర్మన్ రఫాని ఆధ్వర్యంలో కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించారు. అలాగే టిడిపి, వైసిపి కౌన్సిల్ సభ్యులు తమ వాదపవాదాలను చైర్మన్ కు తెలియజేశారు. ఈ సమావేశంలో టిడిపి కౌన్సిలర్ గంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ మున్సిపాలిటీలో భారీ కుంభకోణాలు జరుగుతున్నాయని, చిలకలూరిపేట మున్సిపాలిటీని అవినీతిమయంగా కుంభకోణాల మున్సిపాలిటీగా మార్చేశారని ఆయన ఏదేవా చేశారు. అలాగే ఈ మూడు సంవత్సరాల్లో కోటి రూపాయలు ఒకసారి 50 లక్షలు ఒకసారి కొన్ని రోజుల క్రితం 15 లక్షల రూపాయల కుంభకోణం జరిగితే మున్సిపల్ చైర్మన్ రఫాని చేతులెత్తేసారని ఆయన తెలిపారు. మన జరిగిన వైసీపీ సభలో పట్టణంలో ఒక అభివృద్ధి కార్యక్రమం జరగకపోగా వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని చెప్పుకోవటం సిగ్గుచేటని ఆయన తెలిపారు. వీటిపై సమీక్ష నిర్వహించాలని ఆయన కోరారు.

మరిన్ని వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

5 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ అండ్ చెక్కులను బాధితులకు అందజేసిన MLC మర్రి రాజశేఖర్

5 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ అండ్ చెక్కులను బాధితులకు అందజేసిన MLC మర్రి రాజశేఖర్.

5 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ అండ్ చెక్కులను బాధితులకు అందజేసిన MLC మర్రి రాజశేఖర్.

చిలకలూరిపేట :- వివిధ అనారోగ్య సమస్యల వలన హాస్పిటల్లో చికిత్స పొందిన బాధితులకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ మండలి సభ్యులు మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో 5,05,000/- రూపాయల విలువైన సీఎం రిలీఫ్ అండ్ చెక్కులను రాజశేఖర్ ఆఫీస్ నందు బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తమకు ఆర్థికంగా ఆదుకుంటున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు,  తెలుపుతూ తమకు సహకరించిన రాజశేఖర్ గారికి రుణపడి ఉంటాము అని వారు తెలిపారు.

మరిన్ని వివరాల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

చిలకలూరిపేట - సుబ్బయ్య తోట - 52వ ఉరుసు మహోత్సవంలో పాల్గొన్న పత్తిపాటి

 చిలకలూరిపేట - సుబ్బయ్య తోట - 52వ ఉరుసు మహోత్సవంలో పాల్గొన్న పత్తిపాటి

చిలకలూరిపేట - 52వ ఉరుసు మహోత్సవంలో పాల్గొన్న పత్తిపాటి

చిలకలూరిపేట :- పట్టణంలోని సుబ్బయ్య తోట మస్తాన్ వలి దర్గా వద్ద 52వ ఉరుసు మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు. కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహించే దేవరకొండ పుల్లారావుతో మాట్లాడుతూ టిడిపి అధికారంలో ఉన్నప్పుడు ఈ దర్గా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సుబ్బయ్య తోట యూత్ మరియు సుబ్బయ్య తోట టిడిపి కార్యకర్తలు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం క్రింది లింకు పై క్లిక్ చేయండి.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

నరసరావుపేట - గోపిరెడ్డికి టికెట్ వస్తే సహకరించవద్దు - గజ్జల బ్రహ్మారెడ్డి

నరసరావుపేట - గోపిరెడ్డికి టికెట్ వస్తే సహకరించవద్దు - గజ్జల బ్రహ్మారెడ్డి

నరసరావుపేట - గోపిరెడ్డికి టికెట్ వస్తే సహకరించవద్దు - గజ్జల బ్రహ్మారెడ్డి

నరసరావుపేట :- ఎన్నికలు సమీపిస్తున్న వేళ నరసరావుపేట వైసీపీలో అసమ్మతి సెగ తారా స్థాయికి చేరింది. ఏకంగా కార్యకర్తలను ఒకచోటకు చేర్చి తమ అసమతిని వెలగక్కారు. వివరాల్లోకి వెళితే నరసరావుపేట అసెంబ్లీ అభ్యర్థిగా గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి అవకాశం ఇస్తే సహకరించకూడదు అని ఆ పార్టీ నర్సరావుపేట సీనియర్ నేత గజ్జల బ్రహ్మారెడ్డి చెప్పారు. శుక్రవారం పెద్ద రెడ్డి పాలెం లో జరిగిన వైసిపి అంతర్గత సమావేశంలో పాల్గొన్న ఆయన కార్యకర్తలకు రాబోవు ఎన్నికలలో గోపిరెడ్డికి సహకరించవద్దని ఆయన తెలిపారు. ఇంకా అభ్యర్థి సీటు ఖరారు కాలేదని తెలియజేశారు.

మరిన్ని వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ఆంధ్ర పోలీసులు

 గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ఆంధ్ర పోలీసులు

గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ఆంధ్ర పోలీసులు

ఆంధ్రప్రదేశ్ :-  కంచె చేను మేస్తుందంటే ఇదేనేమో. గంజాయి నుంచి సామాన్య ప్రజలను రక్షించాల్సింది పోయి పోలీసులే గంజాయి స్మగ్లింగ్ కి పాల్పడ్డారు. రాష్ట్రంలో గంజాయి స్మగ్లింగ్ తారస్థాయికి చేరింది. పోలీసులే ఏకంగా స్మగ్లింగ్ చేస్తున్నారంటే పరిస్థితి చాలా దారుణంగా ఉంది అంటున్నారు విమర్శకులు. వివరాల్లోకి వెళితే నిన్న హైదరాబాద్ బాచుపల్లి SOT పోలీసులు చేసిన దాడిలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న వారిని పట్టుకున్నారు. వాళ్ళ నుంచి వివరాలు సేకరించగా నిందితులు ఏపీఎస్పీకి చెందిన కాకినాడ మూడవ బెటాలియన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ సాగర్ పట్నాయక్ మరియు కానిస్టేబుల్ శ్రీనివాస్ గా గుర్తించారు. వీరి ప్రయాణిస్తున్న కారులో ఏకంగా 22 కేజీల దొరికినట్లు సమాచారం. విధులకు సెలవులు పెట్టి మరి ఈ ఘనకార్యానికి పాల్పడినట్లు విచారణలో తేలింది.


మరిన్ని వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి