మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

తగ్గేదే లే ! బిల్లులో సమగ్రమైన మార్పులు చేసి మళ్లీ తీసుకొని వస్తాము - అమరావతి ప్రజల పట్ల అపారమైన ప్రేమ ఉంది - సీఎం జగన్

తగ్గేదే లే ! బిల్లులో సమగ్రమైన మార్పులు చేసి మళ్లీ తీసుకొని వస్తాము - అమరావతి ప్రజల పట్ల అపారమైన ప్రేమ ఉంది - సీఎం జగన్

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

మధ్యాహ్నం నుండి మూడు రాజధానుల విషయమై రాష్ట్రం మొత్తం చర్చలకు దారి తీసింది - వాటన్నిటికీ తెరదించుతూ ఏపీ అసెంబ్లీ లో సీఎం జగన్ మోహన్ రెడ్డి వికేంద్రీకరణ బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజాభిప్రాయ భేదాలు, న్యాయపరమైన చిక్కులు, ఆందోళనలను... దృష్టిలో పెట్టుకొని సమగ్రమైన విచారణలను సేకరించి అందరి ఆమోదయోగ్యం తో బిల్లులను మార్పు చేసి మళ్లీ తీసుకువస్తామని సీఎం తెలిపారు. ఈ సభలో అమరావతి ప్రజల పట్ల తనకు అపారమైన ప్రేమ ఉందని... కానీ ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో మూడు రాజధానులు అంశాన్ని తెర మీదకు తీసుకు వచ్చినట్లు తెలిపారు.




Share:

అంబటి & కోడాల నాని దిష్టిబొమ్మలను తగలబెట్టిన చిలకలూరిపేట టిడిపి శ్రేణులు - తాతపూడి జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించిన టిడిపి నాయకులు

అంబటి & కోడాల నాని దిష్టిబొమ్మలను తగలబెట్టిన చిలకలూరిపేట టిడిపి శ్రేణులు - తాతపూడి జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించిన టిడిపి నాయకులు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట ఈ రోజు అసెంబ్లీలో జరిగిన ఘటనలను నిరసిస్తూ మండలంలోని టిడిపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార మధంతో సభా విలువలను తుంగలో తొక్కి నిండు శాసనసభలో శ్రీమతి భువనేశ్వరి గారి పై అనుచిత వ్యాఖ్యలు చేసి శాసనసభను కౌరవ సభగా మార్చారని.. రాష్ట్రంలో మహిళలపై అనేక దాడులు జరుగుతున్నాయని అందులో భాగంగానే నేడు శాసనసభలో మహిళలపై నోటికి ఏది వస్తే అది అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారని. పట్టణంలోని టిడిపి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఘటనలను నిరసిస్తూ పట్టణంలోని NRT సెంటర్ నందు శాసనసభ్యుడు అంబటి రాంబాబు, మంత్రివర్యులు కొడాలి నాని దిష్టిబొమ్మలను తగులబెట్టారు. అలాగే తాతపూడి జాతీయ రహదారిపై నిర్వహించారు టిడిపి నాయకులు.



Share:

చిలకలూరిపేట:- పట్టణంలో రేపు అనగా 20/11/2021 ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 వరకు విద్యుత్ నిలిపివేసే ప్రాంతాల వివరాలు

చిలకలూరిపేట:- పట్టణంలో రేపు అనగా 20/11/2021 ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 వరకు విద్యుత్ నిలిపివేసే ప్రాంతాల వివరాలు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

పట్టణంలోని బొందిలి పాలెం ఫీడర్ మరమ్మతులు కారణంగా రేపు అలాగా రేపు అనగా 20/11/2021 శనివారం నాడు జాగు పాలెం, బొందిలి పాలెం, చీరాల రోడ్డు, కొమరవెల్లి పాడు, గంటలమ్మచెట్టు, సుందర్ రెడ్డి హాస్పటల్, పెట్రోల్ బంక్ వరకు ఉన్న అన్ని ప్రాంతాలలో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 వరకు విద్యుత్ నిలిపివేస్తున్నట్లు సిహెచ్ రామ్ బొట్లు తెలిపారు. వినియోగదారుడు సహకరించాలని ఆయన తెలియజేశారు.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1


Share:

టిడిపి పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తన భార్య ఎప్పుడూ రాజకీయాల్లోకి రాలేదంటూ ఒక్కసారిగా ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చేసిన చంద్రబాబు నాయుడు - వీడియో

టిడిపి పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తన భార్య ఎప్పుడూ రాజకీయాల్లోకి రాలేదంటూ ఒక్కసారిగా ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చేసిన చంద్రబాబు నాయుడు - వీడియో

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

అసెంబ్లీ సమావేశాల నుండి శపథం చేసి బయటికి వచ్చిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అనంతరం అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో భాగంగా మాట్లాడుతూ డిగ్నిఫైడ్గా ,పరువుతో ఉంటున్న తనపై వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని.. ప్రపంచంలోని నలుమూలల నుండి చాలా మంది ప్రముఖులు రాష్ట్రానికి తీసుకు వచ్చాను ,అని చాలా మంది రాజకీయ నాయకులతో తాను పని చేశానని తెలుపుతూ.. తన భార్య ఎప్పుడు రాజకీయాల్లోకి రాలేదంటూ ఒక్కసారిగా ఎక్కిళ్ళు పెట్టి కన్నీటిపర్యంతమయ్యారు.

Video

Share:

శపథం చేసి అసెంబ్లీ నుండి బయటికి వచ్చిన చంద్రబాబు నాయుడు - మళ్లీ అసెంబ్లీకి వస్తే ముఖ్యమంత్రి గానే వస్తా

శపథం చేసి అసెంబ్లీ నుండి బయటికి వచ్చిన చంద్రబాబు నాయుడు - మళ్లీ అసెంబ్లీకి వస్తే ముఖ్యమంత్రి గానే వస్తా

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

ఆంధ్రప్రదేశ్ రెండవ రోజు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా పలు అంశాల గురించి చర్చించారు. అయితే వైసీపీ నేతలు తమ పార్టీని అవహేళన చేశారని. అయినా తాము పట్టించుకోలేదని, పార్టీలోని సభ్యులను విమర్శించారని అయినా తాము పట్టించుకోలేదని, చివరకు తన భార్యపై సభలో చర్చ జరగడం పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు నాయుడు మళ్లీ తాను ముఖ్యమంత్రిగా తిరిగి అసెంబ్లీలో అడుగు పెడతానని శపధం చేసి అసెంబ్లీ నుండి వెళ్లిపోయారు.



Share:

అచ్చెన్నాయుడి కోరిక మేరకు ఈనెల 26 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలన్న - సీఎం జగన్

అచ్చెన్నాయుడి కోరిక మేరకు ఈనెల 26 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలన్న - సీఎం జగన్

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

అమరావతి :- ఈరోజు 18/11/2021 బుధవారం నాడు అమరావతిలో అసెంబ్లీ సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా సమావేశాలను ఈ ఒక్కరోజు మాత్రమే జరపాలని ముందు నిర్ణయించుకున్నారు. అయితే బీఏసి సమావేశంలో అసెంబ్లీ సమావేశం ఈ ఒక్కరోజు మాత్రమే అని స్పీకర్ తమ్మినేని సీతారాం అనగా.. వెంటనే తమకు కొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని చర్చించుకోవాలి అని 15 రోజులు అయినా సమావేశాలు నిర్వహించాలని అచ్చెన్నాయుడు బదులిచ్చారు. వెనువెంటనే సీఎం జగన్ కలుగజేసుకుని పెద్దాయన అచ్చన్న అడిగినందుకు అయినా ఈనెల 26 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బదులిచ్చారు. అయితే సభలో అర్థవంతమైన చర్చలు జరగాలని - అంతటితో ఆగకుండా చంద్రబాబు అసెంబ్లీ సమావేశం హాజరుకావాలని, ఆయన మొహం ఒకసారైనా చూడాలని ఉందని సీఎం జగన్ అచ్చన్నను కోరారు. చంద్రబాబు గారు అసెంబ్లీ సమావేశాలకు వస్తారని అచ్చెన్నాయుడు బదులిచ్చారు. ఈరోజు అసెంబ్లీ సమావేశంలో భాగంగా "ఉమెన్ ఎంపవర్ మెంట్" టాపిక్ పైన చర్చించారు.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1



Share:

అక్కడ కీలకంగా మారనున్న స్వతంత్ర అభ్యర్థి - ఎవరు ? ఎక్కడ !

అక్కడ కీలకంగా మారనున్న స్వతంత్ర అభ్యర్థి  - ఎవరు ? ఎక్కడ !

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

కృష్ణాజిల్లా కొండపల్లి మున్సిపల్ ఎన్నికలలో మొత్తం 29 వార్డులకు గాను 14 టిడిపి 14 వైసిపి అభ్యర్థులు గెలిచి సమానంగా ఉన్నార. మిగిలిన ఒక అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థి అవటంతో ఏ పార్టీకి ఆమె మద్దతు ఇస్తే ఆ పార్టీ వారు అక్కడ మున్సిపాలిటీని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. గెలిచిన స్వతంత్ర అభ్యర్థి 10 వార్డ్ కడిమికొండ శ్రీలక్ష్మి (టిడిపి రెబల్) ఇప్పుడు కీలక పాత్ర పోషించనున్నారు. అయితే శ్రీలక్ష్మి టిడిపి రెబల్ అవ్వటంతో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది.



Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి